మెగా థీమ్.. టైటిల్ పట్టేదెవరు?
దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’. ఈటీవీ వేదికగా పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ‘ఢీ ఛాంపియన్స్’(సీజన్ 12) పేరుతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా...
కొరియోగ్రాఫర్లనే ఫిదా చేసిన ఇద్దరు డ్యాన్సర్లు
హైదరాబాద్: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’. ఈటీవీ వేదికగా పదకొండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ‘ఢీ ఛాంపియన్స్’(సీజన్ 12) పేరుతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోలో న్యాయనిర్ణేతలుగా శేఖర్, పూర్ణ, ప్రియమణి.. టీమ్ లీడర్లుగా సుధీర్-రష్మి, ఆది-వర్షిణి వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.
గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఆఖరి పోరాటానికి సిద్ధమైన పియూష్(సుధీర్-రష్మి), సోమేశ్(ఆది-వర్షిణి)లకు శేఖర్ మాస్టర్ మెగాథీమ్ ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాటలకి గ్రూప్ డ్యాన్స్లు చేశారు. పీయూష్ చేసిన డ్యాన్స్ చూసి న్యాయనిర్ణేతలే కాకుండా స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసిన శేఖర్ స్నేహితులు.. ప్రముఖ కొరియోగ్రాఫర్లు సైతం ఫిదా అయ్యారు. ‘చింపేశారు, మాటల్లేవు’ అంటూ ప్రశంసలు కూడా ఇచ్చారు. మరోవైపు సోమేశ్ చేసిన డ్యాన్స్ చూసి జడ్జీలు... ‘వావ్.. సోమూ సార్ సోమూ అంతే’ అంటూ కామెంట్లు అందించారు.
ఫినాలే కంటెస్టెంట్స్ డ్యాన్సులు మాత్రమే కాకుండా అక్సాఖాన్, పండు, రాజులూ కూడా తమ గ్రేస్ఫుల్ స్టెప్పులతో స్టేజ్పై అలరించారు. ఈ పవర్ప్యాక్డ్ పెర్ఫామెన్స్లు చూడాలంటే వచ్చే బుధవారం వరకూ వేచి చూడాల్సిందే. డిసెంబర్ 9న ప్రసారం కానున్న ‘ఢీ ఛాంపియన్స్’ గ్రాండ్ ఫినాలే ప్రోమో చూసేయండి..!!
ఇవీ చదవండి
నాలుగు నాటకాలు వేస్తే నాన్న కొట్టేవారు
ఇమాన్యుయేల్ మనసు మంచిది: వర్ష
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు