తేదీ మారింది

గోపీచంద్‌ హీరోగా నటించిన ‘సీటీమార్‌’ సెప్టెంబర్‌ 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాని సెప్టెంబర్‌ 3నే అని ప్రకటించింది చిత్రబృందం.

Updated : 29 Aug 2021 07:22 IST

గోపీచంద్‌ హీరోగా నటించిన ‘సీటీమార్‌’ సెప్టెంబర్‌ 10న థియేటర్లలో విడుదల కాబోతోంది. మొదట ఈ సినిమాని సెప్టెంబర్‌ 3నే అని ప్రకటించింది చిత్రబృందం. కానీ తాజాగా ఒక వారం వాయిదా వేస్తూ, 10వ తేదీని ఖరారు చేశారు. గోపీచంద్‌కి జోడీగా తమన్నా నటించింది. సంపత్‌ నంది దర్శకత్వం వహించగా, శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని