Corona: అమితాబ్‌ రూ.2కోట్ల విరాళం

కరోనా నియంత్రణకు చర్యలకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు తన తోడ్పాటు అందించారు.

Updated : 10 May 2021 10:29 IST

దిల్లీ: కరోనా నియంత్రణకు చర్యలకు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు తన తోడ్పాటు అందించారు. దిల్లీలోని రాకబ్‌గంజ్‌లో ఉన్న గురు తేజ్‌బహదూర్‌ కరోనా సంరక్షణ కేంద్రానికి ఆయన విరాళం ప్రకటించారు. సంరక్షణ కేంద్రంలో ఏర్పాట్ల కోసం రూ.2కోట్ల విరాళం అందజేయనున్నట్లు అమితాబ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని