Janhvi Kapoor: జాన్వీ క్రికెట్ ప్రాక్టీస్
బాలీవుడ్ యువ కథా నాయిక, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కొత్త చిత్రం కోసం కష్టపడుతోంది. ఆమె రాజ్కుమార్ రావ్తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంగా సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరణ్
బాలీవుడ్ యువ కథా నాయిక, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ కొత్త చిత్రం కోసం కష్టపడుతోంది. ఆమె రాజ్కుమార్ రావ్తో కలిసి నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంగా సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేంద్రగా రాజ్కుమార్, మహిమగా జాన్వీ పాత్రలు ఉండనున్నాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది జాన్వీ. ఈ సందర్భంగా ప్రాక్టీస్కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబరు 7న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు