Vijay Devarakonda: రౌడీ బాయ్తో రొమాంటిక్ సినిమా చేయాలని ఉంది: నటి
‘అర్జున్రెడ్డి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా విజయం తర్వాత మార్కె్ట్లో విజయ్కున్న క్రేజ్ చూసి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ఆయనతో....
హైదరాబాద్: ‘అర్జున్రెడ్డి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా విజయం తర్వాత మార్కెట్లో విజయ్ క్రేజ్ చూసి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే మలయాళీ బ్యూటీ మాళవికా మోహన్ సైతం ఈ హీరోపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టారు. తాజాగా ట్విటర్ చాట్లో పాల్గొన్న ఆమె నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రభాస్ అంటే తనకు ఇష్టమని. ఆయన నటించిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలను దాదాపు 15 సార్లు చూశానని, అవకాశం వస్తే ఆయన సినిమాలో తప్పకుండా నటిస్తానని అన్నారు. మరో నెటిజన్.. ‘కన్నడ సినిమాల్లో నటిస్తారా?’ అని ప్రశ్నించగా.. ‘‘మంచి అవకాశం వస్తే ఓకే చేస్తా. కన్నడ నటుడు యశ్కు నేను వీరాభిమానిని. ‘కేజీయఫ్’ విడుదల కాకముందు నుంచే ఆయనంటే నాకెంతో ఇష్టం. ఏదో ఒకరోజు ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అప్పుడే అనుకున్నా. ఆయన లైఫ్స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’’ అని మాళవిక తెలిపారు. అనంతరం మరో నెటిజన్.. ‘‘రజనీకాంత్, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరి, ఇప్పుడు ఏ హీరోతో కలిసి సినిమా చేయాలని ఉంది?’’ అని ప్రశ్నించగా.. ‘‘విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్-కామెడీ చిత్రంలో నటించాలని ఉంది’’ అని ఆమె తెలిపారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన నటి..!
అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ఎంతో సరదాగా సమాధానాలు చెప్పిన మాళవిక ఉన్నట్టుండి ఆగ్రహానికి లోనయ్యారు. ‘మీ బుర్ర పాడైపోయినట్లు ఉంది’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. అసలేమైందంటే.. మాళవిక-ధనుష్ జంటగా నటించిన చిత్రం ‘మారన్’. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్-మాళవిక సన్నిహితంగా ఉన్నట్లు చూపించారు. అయితే, ఇప్పుడు అదే సన్నివేశానికి సంబంధించిన ఓ పిక్ని షేర్ చేసిన నెటిజన్.. ‘‘ఈ సీన్ షూట్ చేయడానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు?’’ అని ప్రశ్నించాడు. దానికి కాస్త ఆగ్రహానికి లోనైన ఆమె ‘‘పాపం.. ఇలాంటి అనవసరమైన విషయాలు గురించి ఆలోచించి మీ బుర్ర మొత్తం పాడైపోయినట్లు ఉంది’’ అని కామెంట్స్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్