Nikhil: కెరీర్పై ఆందోళన వ్యక్తం చేసిన హీరో నిఖిల్
కరోనా మహమ్మారి కారణంగా తన కెరీర్పై ఎంతో ప్రభావం చూపుతుందని హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ విజయం సాధించిన తర్వాత నిఖిల్...
గట్టి నమ్మకంగా ఉన్నా కానీ..
హైదరాబాద్: కరోనా మహమ్మారి తన కెరీర్పై ఎంతో ప్రభావం చూపుతోందని హీరో నిఖిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘అర్జున్ సురవరం’ విజయం సాధించిన తర్వాత నిఖిల్ వరుస పెట్టి సినిమాలు పట్టాలెక్కించేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘కార్తికేయ-2’, ‘18 పేజీస్’తోపాటు మరో రెండు ప్రాజెక్ట్లకు సంతకాలు చేశారు. ‘కార్తికేయ-2’, ‘18 పేజీస్’ల చిత్రీకరణ చివరిదశలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా కరోనా మూడోదశతో ఇప్పటికే సినీ పరిశ్రమలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. సంక్రాంతి రేసు నుంచి పలు భారీ చిత్రాలు వెనక్కి తగ్గాయి. ఆయా చిత్రాలు రానున్న వేసవిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరి కొంతమంది స్టార్హీరోల సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో యువ హీరోల సినిమాలు సిద్ధమైనప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే నటుడు నిఖిల్ కూడా తన తదుపరి సినిమాల రిలీజ్లపై ఆందోళన చెందుతున్నారు.
‘‘కరోనా మహమ్మారి కెరీర్పై ఇంతలా ప్రభావం చూపించడం చూస్తే నాకెంతో బాధగా ఉంది. ‘అర్జున్ సురవరం’ విజయం సాధించిన తర్వాత నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను. ఆ నాలుగు కూడా ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్లు వాటి విజయంపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. కానీ, ఇప్పుడు రిలీజ్ డేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సమస్యలన్నీ త్వరితగతిన తొలగిపోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. తద్వారా మా సినిమాలను సక్రమంగా విడుదల చేసుకోవచ్చు’’ అని గురువారం ఉదయం నిఖిల్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు. -
హీరోల ఒక్క సినిమా పారితోషికం.. మాకు 15 సినిమాలతో సమానం: రవీనా టాండన్
హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాల్లో చాలా వ్యత్యాసం ఉండేదని రవీనా టాండన్ అన్నారు. -
ఆ విషయంలో విద్యాబాలన్ నాకు స్ఫూర్తి.. కెమెరా ముందుకు రావాలనిపించలేదు: పరిణీతి చోప్రా
‘అమర్సింగ్ చంకీల’తో విజయాన్ని అందుకున్నారు నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra). ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
అక్కడ 20 వేల థియేటర్లలో ‘12th ఫెయిల్’.. ఆనందం వ్యక్తంచేసిన హీరో
‘12th ఫెయిల్’ చిత్రం చైనాలో విడుదలవుతున్నట్లు విక్రాంత్ మస్సే తెలిపారు. -
నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్.. ఆ సినిమా గురించేనా..?
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.. -
ఉదయనిధి బ్యానర్తో పెద్ద గొడవ.. రాబోయే చిత్రానికీ పేచీ పెట్టొచ్చు: విశాల్
నటుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్తో తనకు గతంలో వివాదం జరిగిందని నటుడు విశాల్ (Vishal) అన్నారు. ఆ విషయం ఉదయనిధికి తెలుసో లేదో తనకు తెలియదన్నారు. -
శంకర్ కుమార్తె వివాహ విందు.. డ్యాన్స్తో అలరించిన రణ్వీర్ సింగ్
శంకర్ (Shankar) పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ తారల కోసం తాజాగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
శారీలో రాశీ హొయలు.. అమ్మ తీసిన ఫొటోలతో ప్రియ.. ఫ్లవర్తో సాన్యా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కాలేజీ ఫెస్ట్లో సాయి పల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్
సాయి పల్లవి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఉత్తమ దర్శకుడిగా అజయ్ భూపతి.. సోషల్ మీడియాలో పోస్ట్
తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే? -
ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న అవంతిక వందనపు.. ట్రోల్స్పై ఏమన్నారంటే..
నటి అవంతిక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ‘సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నారు. -
‘అఖండ2’ కాన్సెప్ట్ ఇదే.. హిట్ సినిమా సీక్వెల్పై బోయపాటి కామెంట్స్..
‘అఖండ2’లో సమాజానికి ఉపయోగపడే అంశాలన్నీ ఉంటాయని బోయపాటి శ్రీను అన్నారు. -
‘యానిమల్’ మూవీ తమిళ వెర్షన్.. ఆడిటోరియం దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చిన సందీప్రెడ్డి
‘యానిమల్’ మూవీ తమిళంలో తీస్తే సూర్య తన ఛాయిస్ అని దర్శకుడు సందీప్ అన్నారు. -
బికినీలో మాళవిక.. అరియానా అందాలు కేక
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న లేటెస్ట్ అప్డేట్స్, ఫొటోలు మీకోసం.. -
వరలక్ష్మి శరత్కుమార్ నిశ్చితార్థం.. విశాల్ ఏమన్నారంటే..?
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్కుమార్ (Varalaxmi Sarathkumar) త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు విశాల్ (Vishal) స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్