నిడదవోలులో పవన్‌ అభిమానుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు.

Updated : 09 Apr 2021 10:03 IST

నిడదవోలు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. వకీల్‌ సాబ్‌ సినిమాకోసం అభిమానులు బెనిఫిట్‌ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశంతో అధికారులు బెనిఫిట్‌ షో వేయడంతో పవన్‌ అభిమానులు ఆందోళన విరమించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపి బెనిఫిట్‌ షోకు పరుగులు తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని