Manchu Manoj: ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలి: మంచు మనోజ్‌

సైదాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని సినీనటుడు మంచు

Updated : 15 Sep 2021 20:28 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌లో జరిగిన బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని సినీనటుడు మంచు మనోజ్‌ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మనోజ్‌ సూచించారు. ఘటన జరిగి ఆరు రోజులైనా ఆ రాక్షసుడు  ఎక్కడున్నాడో తెలియడం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని