Tharun Bhascker: కరోనా వచ్చింది.. ప్లీజ్‌.. మీరూ సీరియస్‌గా తీసుకొండి

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కరోనా బారిన పడ్డారు. ‘‘ హలో ఫ్రెండ్స్‌.. కొవిడ్‌ వచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్నా.

Published : 21 Jan 2022 18:15 IST

హైదరాబాద్‌: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాల దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కరోనా బారిన పడ్డారు. ‘‘హలో ఫ్రెండ్స్‌.. కొవిడ్‌ వచ్చింది. విశ్రాంతి తీసుకుంటున్నా. కరోనాని సీరియస్‌గా తీసుకోండి’’ అంటూ ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.  

ఇక ఆయన సినిమాల సంగతి చూస్తే... గతంలో వెంకటేశ్‌తో ఓ సినిమా చేయనున్నారన్న వార్తలు వచ్చినా.. వివిధ కారణాలతో సెట్స్‌ మీదకు వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో పాటు ‘ఓ మై కడవులే’ తమిళ్‌ రీమేక్‌కి సంభాషణలు రాస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని