ఆర్థిక వ్యవస్థ వైఫల్యంపై దేవుళ్లను నిందిస్తారా?
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ శివసేన ఎంపీ సంజయ్రౌత్ పలు విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం చెందడానికి సీతారామన్ దేవుళ్లని నిందించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు.
ముంబయి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ శివసేన ఎంపీ సంజయ్రౌత్ పలు విమర్శలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యం చెందడానికి సీతారామన్ దేవుళ్లని నిందించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన శివసేన అధికారిక పత్రిక సామ్నా వేదికగా వెల్లడించారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి దేవుడిని నిందించడం మంచిది కాదు. పెద్ద నోట్ల రద్దు నుంచి లాక్డౌన్ వరకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారింది. అలాంటిది సీతారామన్ ఇప్పుడు దేవుడిని ఎలా నిందిస్తారు. ఇక్కడే దైవంపై మీకున్న భక్తి తేటతెల్లం అవుతోంది. ప్రధాని మోదీ దేశంలో అన్ని సమస్యలను గురించి మాట్లాడుతున్నారు కానీ.. ఆర్థిక వ్యవస్థ వైఫల్యం గురించి మాత్రం నోరు మెదపరు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ 23.9శాతం దిగజారింది... ఇది కేవలం మనుషుల నిర్లక్ష్య వైఖరి వల్లే జరిగింది’అని విమర్శించారు. సీతారామన్ గత నెలలో దేశ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొవిడ్19 దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. దీన్ని దేవుడు నాటకంగా అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక