‘నేనేం ఎర్రబస్సు ఎక్కిరాలేదు’
జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని.....
మంత్రి సత్యవతి రాఠోడ్తో ఎమ్మెల్యే వాగ్వాదం
మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తాను రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని శంకర్నాయక్ ప్రశ్నించారు. తాను ఆర్ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. సమీక్ష సమావేశాలు కేవలం ఫొటోలు దిగడానికి పరమితమవుతున్నాయంటూఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటనేది తమకు తెలుస్తాయని.. ఆ సమస్యలను మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమీక్ష ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని సమాచార లోపంతో జరిగిందంటూ క్షమాపణ చెప్పినా శంకర్నాయక్ వినిపించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్