ఇంట్లో ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం: హరీశ్రావు
ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి తానూ ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి తానూ ఇంట్లోనే ఉన్నానని మంత్రి హరీశ్రావు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏం కాదనే ధోరణి వద్దు.. ఇలాంటి ధోరణి వల్లే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికి పోతున్నాయో చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం మన ఇంట్లోనే ఉందాం- మన కుటుంబాన్ని, మన రాష్టాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం.. కరోనాను ఖతం చేద్దాం’ అని హరీశ్రావు వీడియో సందేశం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!