Women’s T20 Challenge : మహిళల టీ20 ఛాలెంజ్.. మూడు జట్లకు కెప్టెన్లు ఎవరంటే..?
పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను...
ముంబయి: పురుషుల టీ20 లీగ్ తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలో మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహణకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు జట్లు మే 23 నుంచి 28 వరకు తలపడతాయి. హర్మన్ ప్రీత్ కౌర్ (సూపర్ నోవాస్), స్మృతీ మంధాన (ట్రయల్బ్లేజర్స్), దీప్తి శర్మ (వెలాసిటీ) నాయకత్వంలోని మూడు టీమ్లను బీసీసీఐ ప్రకటించింది. వెలాసిటీ జట్టుకు గత సీజన్ వరకు మిథాలీరాజ్ కెప్టెన్గా ఉండేది. అయితే ఈసారి మాత్రం దీప్తిశర్మను సారథిగా నియమించింది. ‘‘అత్యుత్తమ మహిళల క్రికెట్ ఛాలెంజ్లో భారత్తోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల నుంచి ప్లేయర్లు ఆడతారు. మొత్తం 12 మంది అంతర్జాతీయ క్రీడాకారిణులు మహిళల టీ20 లీగ్ ఛాలెంజ్లో పోటీపడతారు’’ అని బీసీసీఐ వెల్లడించింది.
ప్రతి జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. మహిళల టీ20 ఛాలెంజ్ ఆరంభ మ్యాచ్ ట్రయల్బ్లేజర్స్, సూపర్నోవాస్ జట్ల మధ్య మే 23న ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచ్లూ పుణెలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతాయి. మే 24న సూపర్నోవాస్-వెలాసిటీ, మే 26న వెలాసిటీ-ట్రయల్బ్లేజర్స్ మధ్య మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న బీసీసీఐ నిర్వహించనుంది.
జట్ల వివరాలు:
సూపర్ నోవాస్ : హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భట్, అలానా కింగ్, ఆయుషి సోని, చందు వి, డీంద్ర డాటిన్, హర్లీన్ డియోల్, మేఘ్న సింగ్, మోనిక పటేల్, ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పూనియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లేస్టోన్, సునే లూస్, మాన్సి జోషి
ట్రయల్బ్లేజర్స్ : స్మృతీ మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్, అరుంథతి రెడ్డి, హేలీ మ్యాథ్యూస్, జేమీ రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుక సింగ్, రిచా ఘోష్, ఎస్ మేఘన, సాయిఖ్ ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్తర్, సోఫీ బ్రోన్, సుజాత మల్లిక్, ఎస్బీ పోఖర్కర్
వెలాసిటీ : దీప్తి శర్మ (కెప్టెన్), స్నేహ్ రాణా, షఫాలీ వర్మ, ఖాకా, కేపీ నవ్గిరే, క్రాస్, కీర్తి జేమ్స్, లారా వాల్వార్త్, మాయా సోనావానే, నాథకన్ ఛాతమ్, రాధా యాదవ్, ఆర్తి కేదార్, శివాలీ షిండే, సిమ్రన్ బహదుర్, యస్తికా భాటియా, ప్రణవి చంద్ర
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ