ధోనీ - రైనా వీడ్కోలు: ప్రముఖుల స్పందనలివీ... 

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే

Updated : 16 Aug 2020 10:09 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.  ‘కెరీర్‌ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వెంటనే ‘నీ దారిలోనే నడుస్తా’ అంటూ సురేశ్‌ రైనా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెట్లరు, ప్రస్తుత క్రికెటర్లు, సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు. వాటిలో కొన్ని ఇవీ...























































































Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని