Table Tennis: మనిక జోడీకి టైటిల్
డబ్ల్యూటీటీ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మనిక బత్రా, అర్చనా కామత్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న మనిక ద్వయం 11-3, 11-8, 12-10తో
లాస్కో (స్లొవేనియా): డబ్ల్యూటీటీ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మనిక బత్రా, అర్చనా కామత్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న మనిక ద్వయం 11-3, 11-8, 12-10తో 23వ ర్యాంక్ జంట మెలానీ, అడ్రియానాను ఓడించింది. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో మనిక సెమీఫైనల్లో ప్రవేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!