జైపూర్‌ 31..తలైవాస్‌ 31

ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం తమిళ్‌ తలైవాస్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య మ్యాచ్‌ 31-31తో టైగా ముగిసింది. రెండు జట్ల డిఫెన్సులూ అదరగొట్టాయి. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌...

Published : 17 Jan 2022 05:02 IST

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం తమిళ్‌ తలైవాస్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మధ్య మ్యాచ్‌ 31-31తో టైగా ముగిసింది. రెండు జట్ల డిఫెన్సులూ అదరగొట్టాయి. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 38-31తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని