భారత మహిళల ఓటమి
మహిళల ఆసియాకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు షాక్. ఆదివారం జరిగిన మ్యాచ్లో జపాన్ 2-0తో భారత్పై విజయం సాధించింది.
మస్కట్: మహిళల ఆసియాకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్కు షాక్. ఆదివారం జరిగిన మ్యాచ్లో జపాన్ 2-0తో భారత్పై విజయం సాధించింది. జపాన్ తరఫున నాగ యురి (2వ నిమిషం), సకి తనక (42వ నిమిషం) గోల్స్ సాధించారు. భారత్ అనేక అవకాశాలు సృష్టించుకున్నా.. గోల్స్ కొట్టలేకపోయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్లో సోమవారం సింగపూర్ను ఢీకొంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM