భారత మహిళల ఓటమి

మహిళల ఆసియాకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌కు షాక్‌. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 2-0తో భారత్‌పై విజయం సాధించింది.

Published : 24 Jan 2022 04:27 IST

మస్కట్‌: మహిళల ఆసియాకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌కు షాక్‌. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ 2-0తో భారత్‌పై విజయం సాధించింది. జపాన్‌ తరఫున నాగ యురి (2వ నిమిషం), సకి తనక (42వ నిమిషం) గోల్స్‌ సాధించారు. భారత్‌ అనేక అవకాశాలు సృష్టించుకున్నా.. గోల్స్‌ కొట్టలేకపోయింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో సోమవారం సింగపూర్‌ను ఢీకొంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని