బంగ్లాదేశ్, శ్రీలంక తొలి టెస్టు డ్రా
బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 39/2తో చివరి రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు
చట్టోగ్రామ్: బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోరు 39/2తో చివరి రోజు, గురువారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక.. ఆట ఆఖరుకు 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. ఓ దశలో 161 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆ జట్టును డిక్వెలా (61 నాటౌట్), చండిమాల్ (39 నాటౌట్) ఆదుకున్నారు. అభేద్యమైన ఏడో వికెట్కు 99 పరుగులు జోడించారు. కరుణరత్నె (52), కుశాల్ మెండిస్ (49) రాణించారు. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 397 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 465 పరుగులు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా