దిల్లీ ప్లేఆఫ్స్ చేరేనా!
టీ20 లీగ్లో దిల్లీ కీలక సమరానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆ జట్టు భవిష్యత్తును నిర్దేశించే మ్యాచ్లో శనివారం ముంబయిను ఢీకొంటుంది. ఒకరకంగా ఆ జట్టుకు ఇది క్వార్టర్ఫైనల్ లాంటి మ్యాచ్. ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన దిల్లీ..
నేడు ముంబయితో దిల్లీ ఢీ
ముంబయి: టీ20 లీగ్లో దిల్లీ కీలక సమరానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో ఆ జట్టు భవిష్యత్తును నిర్దేశించే మ్యాచ్లో శనివారం ముంబయిను ఢీకొంటుంది. ఒకరకంగా ఆ జట్టుకు ఇది క్వార్టర్ఫైనల్ లాంటి మ్యాచ్. ఇప్పటికే ఏడు విజయాలు సాధించిన దిల్లీ.. ఈ మ్యాచ్లో గెలిస్తే ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. బెంగళూరు కూడా ఎనిమిది విజయాలు సాధించినప్పటికీ.. రన్రేట్లో దిల్లీ కంటే బాగా వెనుకబడి ఉంది. కాబట్టి దిల్లీ మామూలుగా గెలిచినా.. బెంగళూరును వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్ చేరుతుంది. ముంబయి చేతిలో ఓడిపోతే టోర్నీలో దిల్లీ కథ ముగుస్తుంది. అప్పుడు బెంగళూరు ముందంజ వేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్