టైటిల్ ఎవరిదో
మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం టైటిల్ సమరంలో హర్మన్ప్రీత్ కౌర్ జట్టు దీప్తిశర్మ సారథ్యంలోని జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో తలపడిన మూడు జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినా మెరుగైన రన్రేట్తో
హర్మన్ప్రీత్, దీప్తిశర్మ జట్ల మధ్య ఫైనల్ నేడే
రాత్రి 7.30 నుంచి
పుణె: మహిళల టీ20 ఛాలెంజర్ టోర్నీలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. శనివారం టైటిల్ సమరంలో హర్మన్ప్రీత్ కౌర్ జట్టు దీప్తిశర్మ సారథ్యంలోని జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో తలపడిన మూడు జట్లు లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచినా మెరుగైన రన్రేట్తో హర్మన్ప్రీత్, దీప్తిశర్మ నేతృత్వంలోని జట్లు ముందంజ వేశాయి. స్మృతి మంధాన జట్టు ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో హర్మన్ప్రీత్ జట్టు దీప్తిశర్మ జట్టుపై గెలిచింది. మరి ఫైనల్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత