చెన్నై టెస్టు: 300 దాటిన ఇంగ్లాండ్
టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 300 స్కోర్ దాటింది. శనివారం 263/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్(142), బెన్స్టోక్స్(26) నిలకడగా...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 300 స్కోర్ దాటింది. శనివారం 263/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్(142), బెన్స్టోక్స్(26) నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 104 ఓవర్లకు 303/3 స్కోర్ సాధించారు. ఇక శుక్రవారం ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్ రోరీబర్న్స్(33)ను అశ్విన్ ఔట్ చేయగా.. లారెన్స్(0), డొమినిక్ సిబ్లీ(87; 286 బంతుల్లో 12x4)ని బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపాడు.
ఇవీ చదవండి..
ధోనీ లాగే కోహ్లీ చేశాడు..
ఎంతైనా మనం మనుషులం కదా: రవిశాస్త్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె