Neeraj Chopra: ఈఏడాదికి ఇక ముగింపు పలుకుతున్నా: నీరజ్ చోప్రా
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతాకరం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు నీరజ్ చోప్రా. తాజాగా నీరజ్.. 2021 సీజన్కి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనో పోస్ట్ విడుదల చేశారు. ‘‘ టోక్యో నుంచి భారత్కు వచ్చాక మీ ప్రేమ, ఆప్యాయతలను పంచినందుకు అందరికీ ధన్యవాదదాలు. దేశవ్యాప్తంగా ఇంత ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది.
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకొన్నారు నీరజ్ చోప్రా. తాజాగా నీరజ్.. 2021 సీజన్కి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయనో పోస్ట్ విడుదల చేశారు.
‘‘టోక్యో నుంచి భారత్కు వచ్చాక మీ ప్రేమ, ఆప్యాయతలను పంచినందుకు అందరికీ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా ఇంత ప్రేమ పొందడం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేను. 2021 సీజన్కి ముగింపు పలుకుతున్నా. ప్రయాణ షెడ్యూల్తో పాటు అనారోగ్యం కారణంగా టోక్యో నుంచి వచ్చాక శిక్షణను తిరిగి ప్రారంభించలేకపోయాను. ఈఏడాదికి ఇలా ముగింపు పలికి మళ్లీ రిఛార్జ్ అవ్వాలనుకుంటున్నా. వచ్చే ఏడాది 2022లో వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో మరింత బలంగా మీ ముందుకు వస్తా. కొన్ని వారాలుగా భారత అథ్లెట్ల నుంచి నాకు మద్దతు లభించింది. జై హింద్’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా