T20 World Cup: అతడి కోసమైనా టీమిండియా ప్రపంచ కప్ కొట్టాలి: రైనా
టీ20 ప్రపంచకప్ పోటీల గురించి సురేశ్ రైనా అభిప్రాయాలు
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసింది. అంతర్జాతీయ టీ20 ప్రపంచకప్ జోరు మొదలైంది. భారత్ తన తొలి మ్యాచ్లో 24న పాకిస్థాన్తో తలపడనుంది. చాలా ఏళ్ల తర్వాత భారత్, పాక్ జట్లు పోటీ పడనుండటంతో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్పై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అభిప్రాయాలను వెల్లడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసం వరల్డ్ కప్ను గెలవాలని ఆటగాళ్లకు సూచించాడు. ఈ మెగా టోర్నీ తర్వాత విరాట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగనుండటంతో సురేశ్ రైనా ఈ మేరకు స్పందించాడు. కోహ్లీ కోసమైనా భారత ఆటగాళ్లు కసిగా ఆడాలని, ప్రపంచకప్ను సాధించి పెట్టాలని చెప్పాడు. భారత్కు పొట్టి ప్రపంచకప్ను అందించి తన సారథ్య బాధ్యతల నుంచి కోహ్లీ సగర్వంగా వీడ్కోలు చెప్పాలని రైనా పేర్కొన్నాడు.
తొలి మ్యాచ్ పాక్తో హోరాహోరీగా ఉంటుందని సురేశ్ రైనా అంచనా వేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో టీమిండియా ఆటను చూసేందుకు భారత క్రీడాభిమానులు ఆసక్తి చూపుతున్నారు. మనకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. గెలవాలనే ఉత్సాహం ఉంది. మన జట్టు చేయాల్సిందల్లా మైదానంలో ఆటను అమలు చేయడమే. మొన్నటి వరకు యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ మన క్రికెటర్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టే కప్ను గెలిచేందుకు టీమిండియాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది నా నమ్మకం. బ్యాటింగ్ ఆర్డర్లోని టాప్-3 ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కనీసం 15 ఓవర్లపాటు క్రీజ్లో ఉండి గట్టి పునాది అందివ్వాలి. ఆ తర్వాత మిడిలార్డర్లో రిషభ్ పంత్, హార్దిక్, జడేజా ఉండనే ఉన్నారు. పంత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలబడ్డారంటే ఎంతటి లక్ష్యాన్నైనా భారత్ ఛేదించగలదు’’ అని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు.
మిస్టరీ స్పిన్నర్దే కీలక పాత్ర
టీ20 ప్రపంచకప్ సాధించాలంటే కేవలం బ్యాటింగ్ ఉంటేనే సరిపోదు. బౌలింగ్ కూడా ఎంతో కీలకమే. భారత్కు భువనేశ్వర్ కుమార్, బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్,వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ వంటి బౌలర్లు ఉన్నారు. వీరిలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొట్టికప్లో కీలక పాత్ర పోషిస్తాడని సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ‘‘నా అనుభవం ప్రకారం యూఏఈ, ఒమన్ మైదానాల్లో మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టమే. అందువల్లే వరుణ్ చక్రవర్తి టీమిండియా బౌలింగ్ దళంలో ముఖ్యభూమిక పోషిస్తాడు. స్పిన్తోపాటు పేస్ను ఉపయోగిస్తుంటాడు. వరుణ్ అంతర్జాతీయంగా కేవలం మూడు టీ20 మ్యాచ్లను ఆడినా.. ఐపీఎల్ అనుభవం ఎంతో పనికొస్తుంది’’ అని రైనా చెప్పుకొచ్చాడు. భువి అనుభవం జట్టుకు ఎంతో అక్కరకొస్తుందని తెలిపాడు. శార్దూల్ ఠాకూర్ టీంలో ఉండటం అదనపు బలమని సురేశ్ రైనా అంచనా వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు