paralympics: భారత్‌కు మరో పతకం ఖాయం

ప్రపంచ నంబర్‌వన్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు.

Updated : 04 Sep 2021 07:36 IST

టోక్యో : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ప్రపంచ నంబర్‌వన్‌ ప్రమోద్‌ భగత్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సెమీస్‌లో జపాన్‌కు చెందిన పుజిహారాపై ప్రమోద్‌ విజయం సాధించాడు. ఈ విజయంతో ప్రమోద్‌ కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని