Tokyo Olympics: రెండో గేమ్‌లోనూ సింధూ దూకుడు..

ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రెండో గేమ్‌లోనూ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-8తో నిలిచిన ఆమె తర్వాత 21-13తో మెరిసింది...

Updated : 01 Aug 2021 18:05 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రెండో గేమ్‌లోనూ సత్తా చాటుతోంది. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-8తో నిలిచిన ఆమె తర్వాత 21-13తో మెరిసింది. ఈ క్రమంలోనే రెండో గేమ్‌ ప్రారంభమవ్వగా మళ్లీ తన ఆధిపత్యం చెలాయించింది. దాంతో రెండో గేమ్‌ విరామ సమయానికి 11-8తో నిలిచింది. ఇక ఈ గేమ్‌లో మిగిలిన ఆటలోనూ ఇలాగే చెలరేగితే సింధు కాంస్యం సొంతం చేసుకోవడం ఖాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని