Tokyo Olympics: ఎండల ఎఫెక్ట్.. టెన్నిస్ మ్యాచ్ల సమయంలో మార్పులు
టోక్యో ఒలింపిక్స్లో టెన్నిస్ మ్యాచ్ల సమయాన్ని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మార్చింది. ఇకపై మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో టెన్నిస్ క్రీడాకారులు వేడిని తట్టుకోలేపోతున్నారట. బుధవారం జరిగిన ఓ మ్యాచ్లో ప్రపంచ
టోక్యో: టోక్యో ఒలింపిక్స్లో టెన్నిస్ మ్యాచ్ల సమయాన్ని ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మార్చింది. ఇకపై మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉండటంతో టెన్నిస్ క్రీడాకారులు వేడిని తట్టుకోలేపోతున్నారట. తాజాగా జరిగిన ఓ మ్యాచ్లో ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్లో 2 స్థానంలోఉన్న డానిల్ మెద్వదేవ్ టెన్నిస్ ఆడుతూ వడదెబ్బకు గురయ్యారు. దీంతో ‘‘నేను మ్యాచ్ను పూర్తి చేస్తాను కానీ, నేను చనిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు’’అని ఎంపైర్ను ప్రశ్నిస్తూ తన అసహనం వ్యక్తం చేశాడు.
ఉదయం 11 గంటలకు టెన్నిస్ మ్యాచ్లు ప్రారంభమవుతుండటంతో వేడి పెరుగుతోంది. దీంతో క్రీడాకారులు వడదెబ్బకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు క్రీడాకారులు మ్యాచ్లను మధ్యాహ్నం తర్వాత ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో క్రీడాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, టోక్యోలో పెరుగుతున్న ఎండ తీవ్రత కారణంగా మ్యాచ్ల సమయంలో మార్పులు చేస్తున్నామని ఐటీఎఫ్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు