కేజ్రీవాల్కు ఎలక్ట్రిక్ కెటిల్, టేబుల్, కుర్చీ ఇవ్వండి.. జైలు అధికారులకు కోర్టు ఆదేశం
దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆయనకు అవసరమైన కొన్ని వసతులు కల్పించాలని తిహాడ్ జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది.