నగదు బదిలీలపై ఐటీ కన్ను.. ఎన్నికల నేపథ్యంలో ఆదేశాలు
లోక్సభ, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో నగదు బదిలీలు, వివిధ ఖాతాల నిర్వహణ తీరు తెన్నులు, గ్రూపులవారీగా జరిపే చెల్లింపులపై దృష్టి సారించాలని ఆ శాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది.