Indian Army: మహిళలు, పిల్లలే పావులుగా.. ప్రమాదకర ఉగ్ర ధోరణి వెలుగులోకి!
కశ్మీర్లో ఆయుధాలు, సందేశాల చేరవేతకు పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు.. మహిళలు, బాలబాలికలను వినియోగిస్తున్నాయని ఓ ఆర్మీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.