WTC Final: భారత్ గోల్డెన్ అవర్ను చేజార్చుకొంది: పాంటింగ్
భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్లో తొలి రోజు అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొందని ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ విశ్లేషించాడు. ఈ మ్యాచ్లో ఇప్పటి వరకు సిరాజ్ బౌలింగ్ ఆకట్టుకొందని పేర్కొన్నాడు.