Odisha Train Accident: ఆ చిన్నారులను ఆదుకుంటాం.. అదానీ, సెహ్వాగ్ల చొరవ!
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్లు ముందుకొచ్చారు. వారికి ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు.