Maharashtra: కలప ట్రక్కు-డీజిల్‌ ట్యాంకర్‌ ఢీ.. 9 మంది మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం  అయ్యారు. చంద్రపూర్‌ రహదారిపై కలప ట్రక్కును డీజిల్‌ ట్యాంక్‌ ఢీ కొట్టడంతో  మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయారు. 

Published : 20 May 2022 15:34 IST

Tags :

మరిన్ని