Hyderabad: హైదరాబాద్‌లో మరో పరువు హత్య

సరూర్ నగర్‌లో పరువుహత్య ఘటన మరువకముందే హైదరాబాద్ నడిబొడ్డున.. మరో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్న ఓ యువకుడిని.. అమ్మాయి కుటుంబసభ్యులు నడిరోడ్డుపై వెంటాడి, కత్తులతో పొడిచి చంపారు.

Published : 21 May 2022 09:50 IST
Tags :

మరిన్ని