CM Jagan: దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం జగన్

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

Published : 22 May 2022 18:59 IST
Tags :

మరిన్ని