India: యాపిల్ చూపు భారత్ వైపు?
కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం...ఆ దేశంలో పారిశ్రామికవేత్తలకు శాపంగా మారింది. ఇదే ఇప్పుడు భారత్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. చైనాలో కఠిన లాక్ డౌన్ ల కారణంగా ప్రముఖ సంస్థ యాపిల్ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు యాపిల్ కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్, వియత్నాంపై యాపిల్ దృష్టి సారించినట్లు సమాచారం.
Published : 22 May 2022 21:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..