Bandi sanjay: రాష్ట్రంలో చేసిందేమీ లేదు..దేశాన్ని ఉద్ధరిస్తారా?
‘సీఎం కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట’ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణను అప్పుల పాలుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ కు వెళ్లి పైసలు పంచుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో ఈ నెల 25న హిందూ ఏక్తా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్...తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
Published : 22 May 2022 21:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?