Bandi sanjay: రాష్ట్రంలో చేసిందేమీ లేదు..దేశాన్ని ఉద్ధరిస్తారా?

‘సీఎం కేసీఆర్‌ 8 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారట’ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణను అప్పుల పాలుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంజాబ్ కు వెళ్లి పైసలు పంచుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో ఈ నెల 25న హిందూ ఏక్తా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్...తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

Published : 22 May 2022 21:31 IST

Tags :

మరిన్ని