Chadrababu: తప్పుడు కేసులు పెడితే వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు
మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు.తప్పుడు కేసులు బనాయిస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. సంక్షోభాలు తెదేపాకు కొత్తేం కాదని అన్నారు. వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా తిరిగి వెళ్లిపోయాయని విమర్శించారు.
Published : 20 May 2022 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు