Telangana News: దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుంది : సీఎం కేసీఆర్‌

దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 10 రోజుల దేశవ్యాప్త పర్యటన కోసం శుక్రవారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయన.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. 

Published : 22 May 2022 09:35 IST

దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనం జరగబోతుందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. 10 రోజుల దేశవ్యాప్త పర్యటన కోసం శుక్రవారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయన.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. 

Tags :

మరిన్ని