Hyderabad: బేగంబజార్లో పరువు హత్య కేసు.. నీరజ్ను చంపింది బంధువులే : డీసీపీ
బేగంబజార్లో పరువు హత్య కేసులో నిందితులు అభినందన్, విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్, ఒక బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంజన వాళ్ల పెద్దనాన్న కుమారులు నీరజ్ను చంపినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నీరజ్ హత్యకు 15 రోజులుగా కుట్ర పన్నారని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
Published : 21 May 2022 22:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!