Haryana: మద్యం మత్తులో ఇద్దరు యువతుల రచ్చ.. ఓ వ్యక్తి మృతి
హరియాణాలో.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు రచ్చ చేశారు. పీకలదాకా మద్యం తాగి రేంజ్ రోవర్ కారుతో బీభత్సం సృష్టించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును అతివేగంతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించాడు.
Published : 22 May 2022 15:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్