Kamareddy: విద్యుత్తు కనెక్షన్ కోసం అధికారుల కాళ్లపై పడిన ఓ రైతు
ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుచేసి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని ఓ రైతు అధికారుల కాళ్లపై పడిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో జరిగింది. విద్యుత్ కనెక్షన్ కోసం సబ్ ఇంజినీర్ ప్రదీప్ కాళ్లపై పడి వేడుకున్నాడు. అధికారుల హామీతో నిరసన విరమించాడు.
Published : 20 May 2022 16:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని