west godavari: నిరసనల మధ్య ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కోలమూరులో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిరసనల మధ్య ముందుకు సాగింది. డీసీసీబీ ఛైర్మన్‌ పీవీఎల్‌ నరసింహ రాజును గ్రామస్థులు సమస్యలపై ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థించగా ఓ మహిళ తనకు ఏడాదిగా పింఛను రావాట్లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. 

Published : 20 May 2022 15:16 IST

Tags :

మరిన్ని