Telangana news: ఎసైన్డ్ భూముల సమస్య పరిష్కారంపై సర్కారు దృష్టి

రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూముల సమస్య పరిష్కరించి రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ యోగ్యం కానీ అసైన్డ్ భూములను లే అవుట్లుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Published : 20 May 2022 14:03 IST
Tags :

మరిన్ని