Telangana news: పరువు హత్యలతో కలవరపడుతున్న తెలంగాణ
పరువే ప్రధానం, ప్రాణాలు తృణప్రాయం.కొంతకాలంగా రాష్ట్రంలో కలవర పెడుతున్న కలకలం ఇది. సమాజం ఎంత ఆధునికత సంతరించుకుంటుందో... అంతకు మించి కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న పరువుహత్యలు అనేకమందిని ఆలోచనలో పడేస్తున్నాయి. క్రమం తప్పకుండా నమోదు అవుతున్న విషాదాంతాలు నడుస్తున్న చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎన్నాళ్లు ఇలా?
Published : 21 May 2022 21:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల