KA Paul : కేసీఆర్ నిజస్వరూపం బయటపడింది..: కేఏ పాల్
కుంభకోణాలు, కబ్జాలకు పాల్పడిన వారిని రాజ్యసభకు పంపించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. తెలంగాణలోని 1200 మంది అమరవీరుల కుటుంబాల్లో రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్కు ఒక్కరు కూడా అర్హులు కనిపించలేదా అని నిలదీశారు. ‘‘ఒకరు మైనింగ్ డాన్.. మరొకరు రూ.500 కోట్ల స్కామ్లో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంకొక్కరు భూకబ్జాలు చేసిన వ్యక్తి.. వీరికి ఏ అర్హత ఉందని రాజ్యసభకు పంపుతున్నారు’’ అని మండిపడ్డారు.
Published : 19 May 2022 19:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!