Hyderabad: పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు చోరీ
పిల్లలకు వాచీలు, ఆట వస్తువులు ఆశచూపి రూ.4 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్లోని జీడిమెట్లలో వెలుగు చూసింది. తండ్రి ఇంట్లో డబ్బు దాచిపెడుతుండగా చూసిన చిన్నారులు.. వాటిని తల్లిదండ్రులకు తెలియకుండా ఖర్చుచేశారు. తీరా వారికి తెలిసే సమయానికి ఇంట్లో ఉండాల్సిన డబ్బు మాయమై పిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు కనిపించాయి.
Published : 21 May 2022 09:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!