Andhra News: గన్నవరం వైకాపాలో వర్గవిభేదాలు.. వంశీతో కలిసి పనిచేయలేనన్న దుట్టా
గన్నవరం వైకాపాలో నెలకొన్న విభేదాల పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ నియోజకవర్గంలోని వైకాపా నేత దుట్టా రామచంద్రారావు మధ్య కొంతకాలంగా విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి గురువారం రాత్రి సీఎంఓకు పిలిపించి మాట్లాడారు.
Published : 20 May 2022 11:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!