Andhra News: గన్నవరం వైకాపాలో వర్గవిభేదాలు.. వంశీతో కలిసి పనిచేయలేనన్న దుట్టా

గన్నవరం వైకాపాలో నెలకొన్న విభేదాల పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ నియోజకవర్గంలోని వైకాపా నేత దుట్టా రామచంద్రారావు మధ్య కొంతకాలంగా విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి గురువారం రాత్రి సీఎంఓకు పిలిపించి మాట్లాడారు.

Published : 20 May 2022 11:38 IST

గన్నవరం వైకాపాలో నెలకొన్న విభేదాల పంచాయితీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వరకు చేరింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆ నియోజకవర్గంలోని వైకాపా నేత దుట్టా రామచంద్రారావు మధ్య కొంతకాలంగా విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. వారిద్దరినీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి గురువారం రాత్రి సీఎంఓకు పిలిపించి మాట్లాడారు.

Tags :

మరిన్ని