Andhra news: సుబ్రహ్మణ్యం మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం భార్యను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించి అండగా ఉంటామన్నారు.హైకోర్టు ఈ ఘటనపై జోక్యం చేసుకుని సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు.
Published : 22 May 2022 22:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!