Telangana news: హైదరాబాద్లో సి.నరసింహారావు సంతాప సభ.. హాజరైన ప్రముఖులు
తెలుగు సమాజానికి వెలుగునిచ్చిన పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు చల్లగుళ్ల నరసింహారావుకు కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. ఈ నెల 12న కన్నుమూసిన నరసింహారావు సంతాపసభను హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనకు అత్యంత ఆప్తులు, సహచర పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై శ్రద్దాంజలి ఘటించారు. నరసింహరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
Published : 22 May 2022 18:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ