Telangana News: సమస్యలతో స్వాగతం పలుకుతున్న పదో తరగతి పరీక్షలు

రెండేళ్ల తర్వాత జరుగుతున్న పదోతరగతి పరీక్షలు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. మీద పడేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు కింద పరీక్షలు రాయడమంటే నిజంగా విద్యార్థులకు పరీక్షే..! 

Published : 21 May 2022 10:23 IST
Tags :

మరిన్ని